Cholera: జాంబియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కలరా.. 3.5 టన్నుల మానవతా సాయం పంపిన భారత్

Share the news

Cholera in Zambia

జాంబియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కలరా.. 3.5 టన్నుల మానవతా సాయం పంపిన భారత్
గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు 600 మంది మృతి
15 వేలమందికిపైగా బాధితులు
కలరా మందులు, నీటి శుద్ధి యంత్రాలు, ఓఆర్ఎస్ సాచెట్లు పంపిన భారత్


See also  ఇండియా vs ఇంగ్లండ్(Ind vs Eng) 4వ టెస్ట్.. లంచ్ వద్ద ENG 112/5

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top