Ind Vs Eng 3rd Test: జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఆరంభంలో విజృంభణ.. 150 దాటిన బెన్ డకెట్..

Ind Vs Eng 3rd Test: జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఆరంభంలో విజృంభణ.. 150 దాటిన బెన్ డకెట్..దాదాపు రన్-ఎ-బాల్ రేటుతో చురుగ్గా స్కోర్ చేయడంతో ఇది ఇండియాకి శ్రమించాల్సి వచ్చిన రోజు.
Share the news
Ind Vs Eng 3rd Test: జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఆరంభంలో విజృంభణ.. 150 దాటిన బెన్ డకెట్..

Ind Vs Eng 3rd Test

సున్నితంగా సాగిన మూడో టెస్టులో(Ind Vs Eng 3rd Test), ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి, భారత్ చేసిన 445 పరుగులకు ధీటుగా సమాధానమిచ్చింది. అయితే, శుక్రవారం రాత్రి ఏస్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ “ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ” కారణంగా వైదొలగడంతో ఆతిథ్య జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. అంతకుముందు రెండో రోజు ఆటలో అశ్విన్ 500 టెస్టు వికెట్ల మైలురాయిని పూర్తి చేశాడు.

ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ కేవలం 88 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. డకెట్ 118 బంతుల్లో రెండు సిక్సర్లు, 21 ఫోర్లతో అజేయంగా 133 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ దాదాపు రన్-ఎ-బాల్ రేటుతో చురుగ్గా స్కోర్ చేయడంతో ఇది ఇండియాకి శ్రమించాల్సి వచ్చిన రోజు.

ఆట ముగిసే సమయానికి, జో రూట్ తొమ్మిది పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు, ఇంగ్లండ్ భారత్ కంటే 238 పరుగులు వెనుకబడి ఉంది.

See also  India thrashed South Africa in Third T20: శతకంతో చితక్కొట్టిన సూర్య, కుల్‌దీప్‌ దెబ్బకు కుదేలు ఐన దక్షిణా ఆఫ్రికా

ఇక ఐదు టెస్టుల సిరీస్‌ 1-1తో సమానంగా వున్న సంగతి తెల్సిందే.

-By Kartik K

Also Read News

Scroll to Top