
రాజ్యసభకు(Rajya Sabha) ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ అభ్యర్థులు
రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన గొల్ల బాబురావు, మేడా రఘునాథ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి
పోటీగా ఇతరులు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆర్వో ప్రకటన
సీఎం జగన్ని కలిసి ధన్యవాదాలు తెలిపిన నూతన ఎంపీలు
-By Guduru Ramesh Sr. Journalist