
జగన్(Jagan) ప్రభుత్వంపై మరోసారి వైఎస్ షర్మిల విసుర్లు
రాజధానిగా చెప్పుకుంటూ విశాఖ ప్రజలను మూడేళ్లు దగ చేశారన్న షర్మిల
వైజాగ్ స్టీల్ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించారని ధ్వజం
పోర్టులను అమ్మడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ అంటూ మండిపాటు
-By Guduru Ramesh Sr. Journalist