
AP Inter Results 2024
ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు(AP Inter Results 2024) ఏప్రిల్ 12న విడుదల అయ్యాయి. పరీక్షలు పూర్తయిన 22 రోజుల్లోనే రికార్డుస్ధాయిలో ఇంటర్ బోర్డు(APBIE) ఫలితాలు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1వ తేదీ నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. ఈ ఏడాది ఇంటర్ విద్యార్థులు మొత్తం 10,52,221 మంది ఉన్నారు. ఇందులో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. ఒకేషనల్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు దాదాపు లక్ష వరకు ఉన్నారు.
ఇంటర్ మొదటి సంవత్సరం 67% పాస్
ఇంటర్ రెండవ సంవత్సరం 78% పాస్
ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు : 84% తో కృష్ణా టాప్, 81% తో గుంటూరు రెండో స్థానం
ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాలు : 90% తో కృష్ణా టాప్, 87% తో గుంటూరు రెండో స్థానం
ఫలితాల కోసం డైరెక్ట్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి
విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి
విద్యార్థులు రిజల్ట్స్ స్కోర్ కార్డును పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోండి