
కాపు, బలిజలను జగన్ రాజకీయంగా అణచివేస్తున్నారు: రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్(Anagani)
జగన్ కులపిచ్చి పరాకాష్ఠకు చేరిందన్న అనగాని
మూడు రాజ్యసభ సీట్లలో రెండు రెడ్లకు ఇచ్చారని మండిపాటు
జగన్ చెపుతున్న సామాజిక న్యాయం ఇదేనా? అని ప్రశ్న
-By Guduru Ramesh Sr. Journalist