చిలకలూరిపేట వైసీపీ(YCP)లో సంక్షోభం

Share the news

మంత్రి రజనిపై తీవ్ర ఆరోపణలు చేసిన చిలకలూరిపేట వైసీపీ(YCP) ఇన్చార్జి రాజేశ్
అధిష్ఠానంపై తిరగబడిన వైసీపీ ఇన్చార్జి
మంత్రి రజని తన నుంచి రూ.6.5 కోట్లు తీసుకుందని ఆరోపణ
సజ్జలకు చెబితే రూ.3 కోట్లు వెనక్కి ఇప్పించారని వెల్లడి
మిగతా డబ్బు ఇవ్వకుండా మంత్రి రజని మోసం చేసిందన్న రాజేశ్
సజ్జల “వదిలేయండయ్యా” అన్నారని ఆవేదన

-By Guduru Ramesh Sr. Journalist


See also  రాజ్యసభకు(Rajya Sabha) ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ అభ్యర్థులు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top