
సంస్కారాన్ని మరిచి బూతులు మాట్లాడుతున్న నాయకులకు బుద్ధి చెప్పండి: వెంకయ్య నాయుడు(Venkaiah Naidu)
పార్లమెంట్, అసెంబ్లీలలో కొందరు అపహాస్యపు పనులు చేస్తున్నారన్న వెంకయ్య
స్థాయి మరిచి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని విమర్శ
మాతృభాషను ఎవరూ మర్చిపోకూడదని సూచన
-By Guduru Ramesh Sr. Journalist