
క్రిమిసంహారక మందు తాగిన తమిళనాడు ఎంపీ(Tamilnadu MP)
ఈరోడ్ (తమిళనాడు) ఎంపీ, ఎమ్డీఎమ్కే నేత ఎ. గణేశమూర్తి ఆసుపత్రిలో చేరిక
క్రిమిసంహారక మందు తాగినట్టు కుటుంబసభ్యులకు చెప్పడంతో ఆసుపత్రికి తరలింపు
ఎంపీ ఆరోగ్యం విషమంగా ఉందన్న ఎమ్డీఎమ్కే నేత దురై వైకో
-By Guduru Ramesh Sr. Journalist