AP Fibernet Scam: 114 కోట్ల ఏపీ ఫైబర్నెట్ స్కాంలో చంద్రబాబుని ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఏపీ సీఐడీ..
AP Fibernet Scam: 114 కోట్ల ఏపీ ఫైబర్నెట్ కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఐడీ దాఖలు చేసిన చార్జిషీట్లో చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.