Ayodhya Rama Mandir

Pran Pratishtha

Ayodhya Ram Mandir Pran Pratishtha Ceremony: బాలరాముడి దర్శనం!

Ayodhya Ram Mandir Pran Pratishtha Ceremony: రామమందిర ప్రారంభోత్సవానికి దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులతో అయోధ్య నగరం పూర్తిగా నిండిపాయింది. భారత్ దేశం రామనామంతో ఊగిపోతోంది అని అనడం లో అతిశయోక్తి లేదు.

Ayodhya Ram Mandir Pran Pratishtha Ceremony: బాలరాముడి దర్శనం! Read More »

Pawan in Ayodhya

Pawan in Ayodhya: రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి వెళ్లిన పవనుడు..

Pawan in Ayodhya: చరిత్ర లో నిలిచి పోయే రోజు.. కేవలం కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి, అయోధ్యలోని రామ మందిరం ప్రతిష్ఠాపన వేడుకకు సిద్ధంగా ఉంది. ఇక మన పావనుడు కూడా అయోధ్య చేరుకున్నాడు

Pawan in Ayodhya: రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి వెళ్లిన పవనుడు.. Read More »

Ram Mandir Inauguration Day

Ayodhya Ram Mandir Inauguration Day: చరిత్ర లో నిలిచి పోయే ఈ రోజు.. గుడిని ఎలా అలంకరించారో చూసారా!

Ayodhya Ram Mandir Inauguration Day: చరిత్ర లో నిలిచి పోయే ఈ రోజు.. గుడిని ఎలా అలంకరించారో చూసారా! పూలతో, ప్రత్యేకమైన దీపాలతో శోభాయమానంగా అలకరించారు.. ఇక కేవలం కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి, అయోధ్యలోని రామ మందిరం ప్రతిష్ఠాపన వేడుకకు సిద్ధంగా ఉంది.

Ayodhya Ram Mandir Inauguration Day: చరిత్ర లో నిలిచి పోయే ఈ రోజు.. గుడిని ఎలా అలంకరించారో చూసారా! Read More »

Ram mandir Event

Ram Mandir Event: ఆ చిరంజీవే, ఈ చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే అవకాశమిచ్చాడు

Ram Mandir Event: అయోధ్య రామమందిరంలో బాలరాముడి (Bala ramudu)ప్రాణ ప్రతిష్ఠకు తనకు ఆహ్వానం అందడం, రేపు ప్రతిష్ఠ జరుగబోతున్న నేపథ్యంలో చిరంజీవి ఈ ట్వీట్ చేశారు.

Ram Mandir Event: ఆ చిరంజీవే, ఈ చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే అవకాశమిచ్చాడు Read More »

Ram Mandir fever

Ayodhya Ram Mandir fever grips the nation: రేపు కాషాయమయం కాబోతున్న భారత్!

Ayodhya Ram Mandir fever grips the nation: అంతా రామమయం.. జగమంతా అయోధ్య రామమయం..అంటూ రేపు కాషాయమయం కాబోతున్న భారత్!

Ayodhya Ram Mandir fever grips the nation: రేపు కాషాయమయం కాబోతున్న భారత్! Read More »

Ram Mandir

Ayodhya Ram Mandir Satellite Image: అంతరిక్షం నుంచి అయోధ్య రామ మందిరం ఎలా ఉందో చూసారా ?

Ayodhya Ram Mandir satellite image: దివ్యమైన అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో అంతరిక్షం నుంచి శాటిలైట్ తీసిన చిత్రాలు బయటికి వచ్చాయి. ఈ శాటిలైట్ చిత్రాల్లో అయోధ్య రామాలయం మాత్రమే కాకుండా దాని పరిసర ప్రాంతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Ayodhya Ram Mandir Satellite Image: అంతరిక్షం నుంచి అయోధ్య రామ మందిరం ఎలా ఉందో చూసారా ? Read More »

Ram Mandir History

Ayodhya Ram Mandir History: అయోధ్య ప్రస్థానం 1528 to 2024.. వివాదం నుంచి ఆలయ ప్రాణప్రతిష్ఠ వరకు!

Ayodhya Ram Mandir History: 500 ఏళ్ల హిందువుల కల నెరవేరేందుకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. అద్భుత ఈ ఘట్టం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది హిందువులు ఎదురుచూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం వందల ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయి. అయితే అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణం నుంచి కూల్చివేత.. ఆ తర్వాత రామ మందిర నిర్మాణం పూర్తయ్యేవరకు అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం రండి.

Ayodhya Ram Mandir History: అయోధ్య ప్రస్థానం 1528 to 2024.. వివాదం నుంచి ఆలయ ప్రాణప్రతిష్ఠ వరకు! Read More »

Ram Mandir Inauguration

Ram Mandir Inauguration Live on Big Screens: PVR INOX థియేటర్లలో రామమందిర ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం

Ram Mandir Inauguration Live on Big Screens: PVR INOX, AajTak సహకారంతో, భారతదేశంలోని 70+ నగరాల్లో 160+ సినిమా థియేటర్లలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

Ram Mandir Inauguration Live on Big Screens: PVR INOX థియేటర్లలో రామమందిర ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం Read More »

Mauni Mata

Mauni Mata: అయోధ్య రామ మందిర్ కల నిజమౌతున్న వేళ తన 30 ఏళ్ళ మౌన వ్రతాన్ని వీడ బోతున్న మౌని మాత

Mauni Mata గా ప్రసిద్ధి చెందిన జార్ఖండుకు చెందిన సరస్వతీదేవి, అయోధ్య రామ మందిర్ కల నిజమౌతున్న వేళ.. 2024 జనవరి 22న అయోధ్యకు చేరి, తన 30 యేళ్ల భక్తి భావక మౌనవ్రతాన్ని, భక్తితో రామభద్రుని పాదపద్మాలకు సమర్పించనున్నది.

Mauni Mata: అయోధ్య రామ మందిర్ కల నిజమౌతున్న వేళ తన 30 ఏళ్ళ మౌన వ్రతాన్ని వీడ బోతున్న మౌని మాత Read More »

Ayodhya Rama Mandir

Ayodhya Rama Mandir ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మీరు రావద్దు.. అద్వానీ, మురళీమనోహర్ జోషిలకు ట్రస్ట్ విజ్ఞప్తి!

Ayodhya Rama Mandir ప్రాణప్రతిష్ఠకు కురువృద్ధులు అద్వానీ, జోషి వద్దట. కురువృద్ధుడు దేవెగౌడను ఆహ్వానించేందుకు మాత్రం 3 గ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారట

Ayodhya Rama Mandir ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మీరు రావద్దు.. అద్వానీ, మురళీమనోహర్ జోషిలకు ట్రస్ట్ విజ్ఞప్తి! Read More »

Scroll to Top