Bharat Rice

Bharat Rice at Rs 29: భారత్ రైస్‌ కిలో ₹29కే.. వచ్చే వారం నుంచే రిటైల్ విక్రయాలంటున్న ప్రభుత్వం

Bharat Rice: వచ్చే వారం నుంచి రిటైల్ మార్కెట్‌లో రూ.29కే భారత్ రైస్. సబ్సిడీతో కూడిన బియ్యంను రిటైల్ మార్కెట్‌లో అందుబాటులోకి తెస్తున్నామన్న కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ. 5 కిలోలు, 10 కిలోల ప్యాక్స్ అందుబాటులో ఉంటాయన్న యూనియన్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ సంజీవ్ చోప్రా

Bharat Rice at Rs 29: భారత్ రైస్‌ కిలో ₹29కే.. వచ్చే వారం నుంచే రిటైల్ విక్రయాలంటున్న ప్రభుత్వం Read More »