Election Commission: ఈసీ వేటు వేసిన అధికారుల స్తానంలో కొత్త IPS లను నియమించిన ఏపీ ప్రభుత్వం!
మంగళవారం ఎన్నికల సంఘం(Election Commission) వేటు వేసిన అధికారుల స్తానంలో కొత్త IPS లను నియమించిన ఏపీ ప్రభుత్వం
మంగళవారం ఎన్నికల సంఘం(Election Commission) వేటు వేసిన అధికారుల స్తానంలో కొత్త IPS లను నియమించిన ఏపీ ప్రభుత్వం
ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం(Election Commission) చర్యలు తీసుకుంది. సీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రానాలపై ఈసీ బదిలి వేటు వేసింది.
Election Commission: AP పోలీస్ శాఖలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఈసీ వేటు! Read More »