Kuppam: పెన్షన్ రూ.4 వేలకు పెంపు.. వైసీపీ పాలనలో ప్రజల ఆస్తులకూ రక్షణ లేదు.. -కుప్పం సభలో బాబు!
కేంద్రంలో 400 పైగా ఎంపీలు, రాష్ట్రంలో 24 ఎంపీలు, 160పైగా ఎమ్మెల్యేలు మనం గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అధికారంలోకి రాగానే రూ.4,000 పెన్షన్ మీ ఇంటికే వచ్చేలా చేస్తాం,, కుప్పం(Kuppam) సభలో చంద్ర బాబు