ఆంధ్రప్రదేశ్ లో NDA కూటమిదే అధికారం.. వైసీపీ ఓటమి ఖాయం -ప్రశాంత్ కిషోర్
ఆంధ్రప్రదేశ్ లో NDA కూటమిదే అధికారం అంటున్న ప్రశాంత్ కిషోర్. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, వైసీపీకి ప్రస్తుతం 51 సీట్లు కూడా దాటవని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో NDA కూటమిదే అధికారం.. వైసీపీ ఓటమి ఖాయం -ప్రశాంత్ కిషోర్ Read More »