Hari Ramajogaiah: తాడేపల్లిగూడెం సభలో తేలాల్సిందే.. లేదా తన కార్యాచరణ 29న ప్రకటిస్తా -జోగయ్య!
Hari Ramajogaiah: కాపు సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య మరో లేఖాస్త్రం సంధించారు. టీడీపీ, జనసేన పార్టీలు ఫిబ్రవరి 29న తాడేపల్లి గూడెంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సభలో కొన్ని ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి .. సంతృప్తికరమైన సమాధానాలు రాకపోతే ఫిబ్రవరి 29న తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేసిన హరిరామ జోగయ్య.