Ind vs Eng 2nd Test in Vizag: జైస్వాల్ ఒక్కడే నిలిచాడు.. టీమిండియాను నిలిపాడు.. రికార్డు సాధించాడు!
Ind vs Eng 2nd Test: ఇంగ్లండ్తో విశాఖపట్నం టెస్టు మ్యాచ్లో యశస్వి జైస్వాల్ అద్భుత ఆటతీరుతో అపద్భాందువుడి పాత్ర పోషించాడు.సెంచరీ సాధించి అదరగొట్టాడు. దాంతో పాటు సరికొత్త రికార్డు అందుకున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.