Short News

Short News

ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వర రావు(Visveswara Rao) మృతి

చెన్నై: అనారోగ్యంతో బాధపడుతున్న టాలీవుడ్ కు చెందిన ప్రముఖ కమెడియన్ విశ్వేశ్వర రావు(62)(Visveswara Rao)ఈరోజు మధ్యాహ్నం (ఏప్రిల్ 2) కన్నుమూశారు. ఆయన తమిళ, తెలుగు సినిమాల్లో కమెడియన్‌గాపేరు తెచ్చుకున్నారు. 6 ఏళ్ల వయసులో నటించడం ప్రారంభించిన విశ్వేశ్వరరావు ఇప్పటివరకు350కి పైగా చిత్రాలతో పాటు TV సీరియల్స్‌లో కూడా నటించాడు. విశ్వేశ్వరరావు భౌతిక కాయాన్నిచెన్నై సిరుచేరిలోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి -By VVA Prasad

ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వర రావు(Visveswara Rao) మృతి Read More »

కాటేదాన్ లోని బిస్కట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం(Fire accident)

కాటేదాన్: రాజేంద్రనగర్ పరిధి లోని కాటేదాన్లోని రవి ఫుడ్ బిస్కట్ ఫ్యాక్టరీలోఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది.పరిశ్రమ భవనంలోని మూడు అంతస్థులకు మంటలు వ్యాపించాయి.అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. -By VVA Prasad

కాటేదాన్ లోని బిస్కట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం(Fire accident) Read More »

తిరుమల(Tirumala) నడక మార్గంలో చిరుత సంచారం

తిరుమల(Tirumala) నడక మార్గంలో చిరుత సంచారంఅలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది.ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి.దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. -By VVA Prasad

తిరుమల(Tirumala) నడక మార్గంలో చిరుత సంచారం Read More »

క్రిమిసంహారక మందు తాగిన తమిళనాడు ఎంపీ(Tamilnadu MP)

క్రిమిసంహారక మందు తాగిన తమిళనాడు ఎంపీ(Tamilnadu MP)ఈరోడ్ (తమిళనాడు) ఎంపీ, ఎమ్‌డీఎమ్‌కే నేత ఎ. గణేశమూర్తి ఆసుపత్రిలో చేరికక్రిమిసంహారక మందు తాగినట్టు కుటుంబసభ్యులకు చెప్పడంతో ఆసుపత్రికి తరలింపుఎంపీ ఆరోగ్యం విషమంగా ఉందన్న ఎమ్‌డీఎమ్‌కే నేత దురై వైకో -By Guduru Ramesh Sr. Journalist

క్రిమిసంహారక మందు తాగిన తమిళనాడు ఎంపీ(Tamilnadu MP) Read More »

నగదు తరలింపునకు(Cash Transfer) అధికారుల సూచనలు

నగదు తరలింపునకు(Cash Transfer) అధికారుల సూచనలురూ.50 వేలకు మించి నగదుకు సంబంధించి రసీదులు, తరలింపు పత్రాలు తప్పనిసరిసీజ్ చేసిన నగదును జిల్లా స్థాయి కమిటీకి అప్పగిస్తారని వెల్లడికమిటీకి అనుమతులు, ఆధారాలు ఇచ్చి నగదును వెనక్కు తెచ్చుకోవచ్చని వివర -By Guduru Ramesh Sr. Journalist

నగదు తరలింపునకు(Cash Transfer) అధికారుల సూచనలు Read More »

రెండోసారి అమెరికా అధ్య‌క్ష పీఠం బ‌రిలో బైడెన్‌, ట్రంప్‌(Trump)

రెండోసారి అమెరికా అధ్య‌క్ష పీఠం బ‌రిలో బైడెన్‌, ట్రంప్‌(Trump)న‌వంబ‌ర్‌లో అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లుఅధ్య‌క్ష పోటీకి జో బైడెన్‌, డొనాల్డ్ ట్రంప్‌ అభ్య‌ర్థిత్వాల‌ ఖ‌రారుజార్జియా ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో బైడెన్ విజ‌యంవాషింగ్ట‌న్‌లో ట్రంప్ విక్ట‌రీ, నిక్కీ హేలీ రేసు నుంచి త‌ప్పుకోవ‌డంతో ట్రంప్‌కు మార్గం సుగ‌మం -By Guduru Ramesh Sr. Journalist

రెండోసారి అమెరికా అధ్య‌క్ష పీఠం బ‌రిలో బైడెన్‌, ట్రంప్‌(Trump) Read More »

16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (Molla Mamba) జయంతి..

16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (Molla Mamba) జయంతి సందర్భంగాసీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం,ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ. ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన ప్రభుత్వ విప్‌లువరుదు కళ్యాణి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ఏపీ శాలివాహన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మండేపూడి పురుషోత్తం -By Guduru Ramesh Sr. Journalist

16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (Molla Mamba) జయంతి.. Read More »

ప్రధాని మోదీ పాల్గొనే సభా ప్రాంగణం వద్ద లోకేశ్(Lokesh) భూమి పూజ

ప్రధాని మోదీ పాల్గొనే చిలకలూరిపేట సభా ప్రాంగణం వద్ద లోకేశ్(Lokesh) భూమి పూజబొప్పూడిలో ఈ నెల 17న టీడీపీ, జనసేన, బీజేపీ సభమూడు పార్టీల నాయకులతో కలిసి సభాస్థలి పరిశీలనసభ ఏర్పాట్లపై వివిధ కమిటీలతో చర్చలక్షలాదిమంది తరలివచ్చే సభలో ఎవరికీ ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఉండేలా ఏర్పా -By Guduru Ramesh Sr. Journalist

ప్రధాని మోదీ పాల్గొనే సభా ప్రాంగణం వద్ద లోకేశ్(Lokesh) భూమి పూజ Read More »

సచివాలయంలో T-SAFE ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సచివాలయంలో T-SAFE ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.హాజరైన మంత్రులు, అధికారులు.T-SAFE ద్వారా మహిళల భద్రత కోసం ప్రయాణ పర్యవేక్షణ సేవలను అందిస్తున్న తెలంగాణ పోలీస్.అన్ని రకాల మొబైల్ ఫోన్ లకు అనుకూలంగా T-SAFE -By C.Rambabu

సచివాలయంలో T-SAFE ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Read More »

చిలకలూరిపేట సభ…జాతీయ రహదారిపై దిగనున్న PM Modi విమానం..!

ఈ నెల 17న చిలకలూరిపేట సభ…జాతీయ రహదారిపై దిగనున్న ప్రధాని మోదీ(PM Modi) విమానం..!ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తుచిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద భారీ సభహాజరు కానున్న ప్రధాని మోదీకొరిశపాడు వద్ద ఎమర్జెన్సీ రన్ వేని పరిశీలించిన అధికారులు -By Guduru Ramesh Sr. Journalist

చిలకలూరిపేట సభ…జాతీయ రహదారిపై దిగనున్న PM Modi విమానం..! Read More »

Scroll to Top